ఏ హీరోయిన్ చేయని పని చేస్తున్న అక్కినేని కోడలు
తమిళంలో సమంత ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమా గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం సమంత పారితోషికం తగ్గించుకుందని సమాచారం. ఈ సినిమా లో బడ్జెక్ట్ సినిమా అలాగే కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుందట.
ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ ఏడాది సమంత జాను చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.