మట్టికుండలోని నీరు తాగుతున్నారా?
మట్టి కుండ నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.
ఈ మట్టికుండ నీరు పీహెచ్ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి.
ఈ మట్టికుండ నీటిని తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడిటీ సమతులంగా ఉంటుంది.
ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. మన శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తుంది.
వేసవి దాహన్ని తీర్చుకోవడానికి కేవలం ఈ మట్టి కుండ నీటిని మాత్రమే తీసుకోండి.
ఈ మట్టికుండనీరు పర్యావరణం అనుకూలం.
జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
మట్టి కుండునీటిని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని చల్లబరుస్తుంది
ఐరన్, మెగ్నీషియం ఉంటుంది.సహజంగా మన శరీరానికి వీటిని అందిస్తుంది.