Jackfruit health benefits: మధుమేహం రోగులు పనస పండు తినొచ్చా? ప్రయోజనాలేమిటీ?
Jackfruit health benefits: మధుమేహం రోగులు పనస పండు తినొచ్చా? ప్రయోజనాలేమిటీ… మన దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజరోజుకూ పెరుగుతోంది.
ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఈ వ్యాధి బారిన పడడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా తప్పకుండా నియంత్రణలో వుండాల్సిందే.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ వచ్చినవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినటానికి భయపడుతూ ఉంటారు

తియ్యని రుచి కలిగిన పనస పండు తింటే డయాబెటిస్ ఉన్నవారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు అయితే చాలామంది పనస పండు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని అనుకుంటారు. కానీ ఈ పండ్లు తీసుకుంటే శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి.. మధుమేహం రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహ రోగులు ఈ పండు తిన్నా ఎలాంటి సమస్యల ఉండవు.

లిమిట్ గా తీసుకుంటేనే డయాబెటిస్ ఉన్నవారికి మంచి కలుగుతుంది అదే ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది పనసపండులో విటమిన్ ఏ,సి,ఐరన్, క్యాలిష్యం,మెగ్నీషియం,పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

