Movies

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు ఏ సినిమాలో చివరి పాట పాడారో తెలుసా ?

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు సుమారుగా 40 వేల పాట‌ల‌తో సంగీత ప్రేమికుల‌ని అలరించారు. సినీ పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డ్స్ ని సాధించారు. అయన చివరిగా పాడిన పాట ప‌లాస 1978లోని ఓ సొగ‌స‌రి పాట‌. ల‌క్ష్మీ భూపాల రాసిన పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌రచ‌గా బాలు, బేబీ పాడారు. ఆయ‌న ప‌లాస సినిమాలో పాడ‌డం త‌మ అదృష్టం అని ర‌ఘు పేర్కొన్నారు.

బాలు గారు పాటే ప్రాణంగా పాట తాను వేరు కాదని పాటలు పడుతూనే కన్నుమూశారు. ఆయనకు కరోనా రావటంతో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. బాలు ఇలా క‌న్నుమూయడం సంగీత ప్రియుల‌ని శోక స‌ముద్రంలో ప‌డేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."