Rice Water Magic:బియ్యం కడిగిన నీళ్లను పారేస్తున్నారా? అవే మీ అందానికి శ్రీరామరక్ష.. ఒక్కసారి ఇలా రాస్తే ముఖం అద్దంలా మెరుస్తుంది!
Rice Water Magic:బియ్యం కడిగిన నీళ్లను పారేస్తున్నారా? అవే మీ అందానికి శ్రీరామరక్ష.. ఒక్కసారి ఇలా రాస్తే ముఖం అద్దంలా మెరుస్తుంది.. మనం అన్నం వండే ముందు బియ్యం కడిగి ఆ నీళ్లను సింక్లో పారేస్తుంటాం. కానీ, కొరియన్లు, జపాన్ వాళ్ళు తమ అందం కోసం వాడే సీక్రెట్ అదేనని మీకు తెలుసా? అవును, బియ్యం నీళ్లు (Rice Water) చర్మానికి అమృతంలా పనిచేస్తాయి.
ఎలా వాడాలి? బియ్యం కడిగిన రెండో సారి నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని, ఫ్రిజ్లో పెట్టి చల్లబరచాలి. ఆ చల్లని నీటితో రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. లేదా ఆ నీటిని స్ప్రే బాటిల్లో పోసి టోనర్లా వాడుకోవచ్చు.
ALSO READ:సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ చిన్న మార్పుతో 15 రోజులు ఎక్స్ట్రా..!
ఫలితాలు:
గ్లాస్ స్కిన్: చర్మంపై ఉండే రంధ్రాలు (Pores) టైట్ అయ్యి, ముఖం అద్దంలా మెరుస్తుంది.
యాంటీ ఏజింగ్: ముఖంపై ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపిస్తారు.
మచ్చలు మాయం: మొటిమల తాలూకు మచ్చలు త్వరగా తగ్గుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

