Politics

ప్రొ కబడ్డీ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఈ ఆటగాళ్ళ రేటెంతో తెలుసా?

మన దేశంలో ఐపీఎల్ తరువాత ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి ఈ లీగ్ 6వ సీజన్ టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 7, 2018వ తేదీన ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 6వ సీజన్ జనవరి 6, 2019వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఈ లీగ్‌కు గాను ఈ ఏడాది మేలో వేలం పాట నిర్వహించారు. ఇందులో భారీ మొత్తాలకు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.

మను గోయత్ – రూ.1.51 కోట్లు – హర్యానా స్టీలర్స్
రాహుల్ చౌదరి – రూ.1.29 కోట్లు – తెలుగు టైటాన్స్
దీపక్ హుడా – 1.15 కోట్లు – జైపూర్ పింక్ ప్యాంథర్స్
నితిన్ తోమర్ – 1.15 కోట్లు – పూనెరి పాల్టన్‌
రిశ్వంక్ దేవదిగ – 1.11 కోట్లు – యూపీ యోధా
ఫజెల్ అట్రాచలి – 1 కోటి – యు ముంబా
ప్రశాంత్ కుమార్ రాయ్‌ – 79 లక్షలు – యూపీ యోధా
అబోజర్ మిఘని – 76 లక్షలు – తెలుగు టైటాన్స్
సురేందర్ నడా – 75 లక్షలు – హర్యానా స్టీలర్స్
సందీప్ ధుల్‌ – రూ.66 లక్షలు – జైపూర్ పింక్ ప్యాంథర్స్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."