Movies

సైరా సినిమా కోసం వీళ్ళు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(సైరా) తెలుగు, తమిళం, హిందీ,మలయాళం,కన్నడ బాషలలో విడుదల కానున్నది. ఈ సినిమా కోసం 280 కోట్లను ఖర్చు పెట్టారు. ఈ సినిమాలో నటించిన నటులకు పారితోషికం ఎంత ఇచ్చారో చూద్దాం.

చిరంజీవి – 40 కోట్లు
అమితాబ్ – ఏమి తీసుకోలేదు. కానీ రామ్ చరణ్ 11 కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడట.
సుదీప్ – 10 కోట్లు
నయనతార – 6 కోట్లు
తమన్నా – కోటి రూపాయిలు
విజయ్ సేతుపతి – 3 కోట్లు
జగపతిబాబు – 3 కోట్లు