Education Qualifications : మన హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..
Education Qualifications : శ్రీలీల, రష్మిక, పూజా హెగ్డే సహా మన హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా..మన హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అయితే మన హీరొయిన్ లు ఎంత వరకు చదువుకున్నారో ఒకసారి చూద్దాం.
నయనతార మార్ధోమా కాలేజ్లో బీ.ఏ. పూర్తి చేసారు.
తమన్నా ముంబయిలోని మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదివారు. ఆర్ట్స్లో పట్టా పొందారు
త్రిష చెన్నైలోని ఉమెన్స్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసారు
సూపర్ సినిమాలో నాగార్జునతో జోడి కట్టిన అనుష్క శెట్టి కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్ డిగ్రీ చేసింది
సమంతా చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్లో కామర్స్లో డిగ్రీ కోర్స్ పూర్తి చేసారు
కాజల్ అగర్వాల్ ముంబాయిలోని కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందారు.
సాయి పల్లవి TBILES స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి MBBS పూర్తి చేసింది
అమలా పాల్ సెయింట్ థెరిసా కాలేజీలో బీఏ చదివింది.
రకుల్ జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదివారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించారు.
శృతి హాసన్ ముంబాయిలో కాలేజిలో సైకాలజీ చదివింది
పూజా హెగ్డే కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది
రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది.
శ్రీలీల డాక్టర్ చదువుతోంది. ప్రస్తుతం నాల్గో యేడాది చదువుతోంది.