Politics

పొట్టి శ్రీరాములు గారి దీక్ష గురించిన విషయాలు

1952 అక్టోబరు 19వ తేదీన తన దీక్ష ప్రారంభించారు. అయన దీక్ష విరమించటానికి రెండు షరతులను చెప్పారు. దీక్ష సమయంలో పొట్టి శ్రీరాములు గారు ఏ విధమైన ఆహారం తీసుకున్నారు. దీక్ష సమయంలో మొదటి రోజు పొట్టి శ్రీరాములు గారు ఎన్ని కిలోల బరువు ఉన్నారు. దీక్ష 58 వ రోజున ఎన్ని కిలోల బరువు ఉన్నారో వివరంగా తెలుస్కుందాం.

ప్రతిరోజూ నాలుగు నిమ్మకాయల రసం, రెండు చెంచాల ఉప్పు, రెండు చిటికెల సోడా టైకార్బొనేట్, రెండు ఔన్సుల తేనె తీసుకునేవారు.

దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆయన్ను వైద్య బృందం పరీక్షించి, ఆ వివరాలను నమోదు చేసేది. శ్రీరాములు బరువు ఇలా తగ్గుతూ వచ్చింది.

మొదటి రోజు – 53.9 కేజీలు, 10వ రోజు – 48.5 కేజీలు, 26వ రోజు – 45.8 కేజీలు, 43వ రోజు – 42.6 కేజీలు, 58వ రోజు – 38.1 కేజీలు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."