ఒక్కప్పటి ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
Tollywood actress meera jasmine : ఒకప్పటి హీరోయిన్స్ అందరూ రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలతో,అలాగే విజయాలతో ముందుకు దూసుకెళుతున్నారు. గత కొన్ని రోజులుగా ఒకప్పటి హీరోయిన్ అయినా మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
2001లో సినీ పరిశ్రమకు వచ్చిన మీరాజాస్మిన్ భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు బొద్దు గా ఉన్న మీరాజాస్మిన్ సన్నబడింది.
వర్కౌట్స్ బాగా చేస్తూ తన శరీర బరువును బాగా తగ్గించుకుంది. సన్నబడిన మీరాజాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి

