బిగ్ బాస్ సీజన్ 2 పార్టిసిపెంట్స్ ఏమి చదువుకున్నారో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి ఆరు వారాలు పూర్తి అయింది. రోజురోజుకి చాలా ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా నాని చేస్తున్నాడు. అయితే ఈ సారి బిగ్ బాస్ లో పార్టిసిపెంట్స్ 16 మందిలో ముగ్గురిని సామాన్యులను తీసుకున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఇద్దరు సామాన్యులు ఎలిమినేట్ కాగా ఒక సామాన్యుడు గణేష్ ఉన్నాడు. అయితే ఈ పార్టిసిపెంట్స్ ఏమి చదువుకున్నారో తెలుసా? ఇపుడు ఆ వివరాలను తెలుసుకుందాం.
శ్యామల – గ్రాడ్యుయేట్
దీప్తి నల్లమోతు – జర్నలిజంలో డిగ్రీ
కౌశల్ – B.Tech
సామ్రాట్ రెడ్డి – B.A Film Making
తనీష్ – B.Tech
రోల్ రైడ – B.Tech
గీతా మాధురి – B.Com
భాను శ్రీ – గ్రాడ్యుయేట్
తేజస్వి – మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం